రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5ఆలయాల్లో చోరీ

రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5ఆలయాల్లో చోరీ

VZM: వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్ తనిఖీలు నిర్వహించారు.