మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌

మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్‌

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థలను బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లి ఆర్మీ చీఫ్ జనరల్ ద్రివేది పరిశీలించారు. శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలనూ పర్యవేక్షించారు. ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, కచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపర్చుతాయంటూ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ Xలో పోస్ట్ చేసింది.