ఇబ్రహీంపట్నం ఎన్నికకు ఇన్‌ఛార్జ్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలు

ఇబ్రహీంపట్నం ఎన్నికకు ఇన్‌ఛార్జ్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలు

RR: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు ముగ్గురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకులు, ఇన్‌ఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలను నియమించింది. కాగా, ఏప్రిల్ 4వ తేదీన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.