'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి'

'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి'

NRPT: ప్రజలు తమ ఆస్తి పన్ను, కొళాయి, వ్యాపార పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య కోరారు. సోమవారం నారాయణపేట పట్టణంలో పనులు వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కువ మొత్తం పన్నులు బకాయి ఉన్నవారి వద్దకు కమిషనర్ వెళ్లి పన్నులు వసూలు చేశారు.