రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు మంగళహారతి

రాజగోపురం వద్ద వన దుర్గమ్మకు మంగళహారతి

MDK: పాపన్నపేట మండలం నాగసనపల్లి శివారులోని శ్రీ రాజగోపురం వద్ద వన దుర్గ భవాని మాతకు మంగళవారం చతుర్దశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శంకర్ శర్మ అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలంకరణ చేశారు. అనంతరం మంగళహారతి నైవేద్యం సమర్పించారు.