తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

KMM: నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అన్నారు. కామేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పెండింగ్ ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తిరస్కరించిన దరఖాస్తులు, అందుకు గల కారణాలను తెలియజేస్తూ నివేదిక అందించాలని తహసీల్దారు ఆదేశించారు.