VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన మోగ్లీ చిత్ర బృందం

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించిన మోగ్లీ చిత్ర బృందం

కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని సినీనటులు రోషన్ కనకాల, మోగ్లీ  చిత్ర బృందం మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.