ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 9 మంది గైర్హాజరు

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 9 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 9 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. రెండు కేంద్రాలలో మొత్తం 496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 487 మంది హాజరయ్యారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.