ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే సమావేశం

ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే సమావేశం

అన్నమయ్య: మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో నమోదు పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలల సౌకర్యాలు, విజయగాథలను తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. హాస్టల్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని MLA కోరారు.