నేడు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

నేడు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనున్న జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో ఆమె చర్చించనున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.