పుంగనూరు పోలీసులకు YCP నాయకుల ఫిర్యాదు

పుంగనూరు పోలీసులకు YCP నాయకుల ఫిర్యాదు

CTR: మహిళలను కించపరిచేలా వార్తలు రాయడం సరికాదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. పుంగనూరు సీఐ సుబ్బారాయుడుకు గురువారం ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ.. మహిళల పట్ల ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.