అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే ?

అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే ?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి సోమవారం భక్తుల చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,18,896 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. 10 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని తెలిపారు. 6 ద్విచక్ర వాహన పూజలు జరిగాయని పేర్కొన్నారు.