నేరేడువలసలో ట్రాఫిక్ ఆంక్షలు

నేరేడువలసలో ట్రాఫిక్ ఆంక్షలు

PPM: కురుపాం మండలం, నేరేడువలస మాలతమ్మ పండుగ సందర్భంగా ఎల్విన్ పేట సర్కిల్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ​రాయగడ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయంగా పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం మీదుగా వెళ్లాలని సూచించారు.​ ద్విచక్ర వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు నేరేడువలస జంక్షన్ వద్ద కుడివైపు పార్కింగ్​, కార్లు, జంక్షన్‌కు 200 మీ. ముందు ఎడమవైపు పార్కింగ్ చేయాలని కోరారు.