'పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం'

'పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం'

NRML: ఇండ్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బైంసా మండలం ఎగ్గాం గ్రామంలో కండేక కవిత, ధర్మపాల్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును MP గోడం నగేష్, MLAలు పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు.