పరారీలోనే చార్లీ హంతకుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యాఘటన తీవ్ర సంచలనంగా మారింది. యుటా వ్యాలీ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. నిందితుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. కాల్పులకు వాడిన శక్తిమంతమైన బోల్ట్ యాక్షన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితుడి చిత్రాలను విడుదల చేశారు.