కేశవరావును పరామర్శించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్
HNK: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల కేశవరావు మాతృమూర్తి తిరుపతమ్మ ఇటీవల మరణించగా హనుమకొండలో తిరుపతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పోచంపల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.