'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది'
NLG: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 టన్నుల వరి ధాన్యం తడిసినట్లు తెలిపారు.