జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన CM

జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన CM

అసిఫాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బజార్హత్నూర్ మండలం పిప్పిరి బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ కె.హరిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను ఇప్పించారు. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. కలెక్టర్ హరిత నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.