'విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'
KDP: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని SI ఘన మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం తొండూరు(మం) ఇనగలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా కష్టపడాలన్నాడు. యూవ్ టీజింగ్ వేధింపులకు గురైతే తమకు తెలపాలన్నారు.