మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ ముక్కులను తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.