BREAKING: భారీగా పెరిగిన ధరలు
నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.660 పెరిగి రూ.1,30,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 పెరిగి రూ.1,19,600 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.4,000 పెరిగి రూ.1,96,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.