విశాఖలో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన

విశాఖలో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన

AP: విశాఖలో ఇవాళ కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.