భద్రాచలంలో యువకుడి ఆత్మహత్య

భద్రాచలంలో యువకుడి ఆత్మహత్య

భద్రాచలం పట్టణంలో ఓ యువకుడు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.