ఇంగ్లండ్ 254 పరుగులు ఛేజ్ చేస్తుందా..?

ఇంగ్లండ్ 254 పరుగులు ఛేజ్ చేస్తుందా..?

టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచుంది. అయితే, T20 WC నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2016 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్ 193 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఈ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తుందా..? లేదా..? కామెంట్ చేయండి.