'బూత్ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలి'

'బూత్ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలి'

CTR: భారతీయులందరూ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని BJP జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు షణ్ముగన్ కోరారు. చిత్తూరు సెంట్రల్ మండలంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర భారత్, ప్రవాసీ యోజన కార్యక్రమం నిర్వహించారు. దేశీయ వస్తువులను వాడటం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. అనంతరం బూత్ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.