బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
KMM: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జన్నారం మండల మాజీ జడ్పీటీసీ సభ్యుల భక్షి నాయక్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.