తిరువూరులో మహిళ దినోత్సవం వేడుకలు

తిరువూరులో మహిళ దినోత్సవం వేడుకలు

ఎన్టీఆర్: తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆ పార్టీ మహిళలు ఆదివారం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుధారాణి నివాళులు అర్పించారు. జగన్ పాలనలో మహిళలకు దక్కిన ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నట్లు వారు తెలిపారు.