తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమ‌లు: గొంగిడి సునీత

తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమ‌లు: గొంగిడి సునీత

BHNG: భారతదేశం అంత‌టా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంద‌ని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్ర‌వారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యంతో అనేక మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుంద‌న్నారు.