టీడీపీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు సరికాదు: బలరాం

టీడీపీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు సరికాదు: బలరాం

E.G: మార్వాడీల గో బ్యాక్ నినాదం దారుణమని, వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా గృహ బహిష్కరణ కూడా చేయాలని ప్రజా పక్షం కన్వీనర్ దేశ రెడ్డి బలరాం నాయుడు అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రజలకు మార్వాడీలతో విడదీయరాని బంధం ఉందని, అటువంటివారిని టీడీపీలోని ఓ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు.