50 రోజుల తర్వాతే ఓటీటీలోకి..!!

50 రోజుల తర్వాతే ఓటీటీలోకి..!!

'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పట్లో OTTలోకి రాదని స్పష్టం చేశాడు. ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని పేర్కొన్నాడు. కాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు ఈటీవీ విన్ సంస్థ దగ్గర ఉన్నాయి.