రామాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

రామాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

విజయనగరం: దత్తిరాజేరు మండలంలోని దత్తి వెంకటాపురంలో ఆదివారం జరిగిన రామాలయ ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.