12న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

12న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రకాశం: ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 12వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహిస్తారని, ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభించడం జరుగుతుందన్నారు.