మైలవరం సీఐగా బాధ్యతలు స్వీకరణ

మైలవరం సీఐగా బాధ్యతలు స్వీకరణ

NTR: మైలవరం సర్కిల్ సీఐగా కిషోర్ బాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు కృషి చేస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోగుతామన్నారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.