పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ
ELR: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.