లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

PPM: పాచిపెంట మండలంలో లోతట్టు గ్రామాలలో అధికారుల బృందం పర్యటిస్తున్నారు. సోమవారం తహసీల్దార్ రవి, ఎంపీడీఓ బీవీజే పాత్రో, ఏంఈఓ సతీష్ కర్రివలస గ్రామంలో పర్యటించారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ నీరు ఎక్కువ విడుదల చేస్తే గ్రామ పొలిమేరల్లో ఉన్న నివాస ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని, నది పక్కన పశువులు ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.