చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

PDPL: పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులో పెద్దంపేట గ్రామానికి చెందిన పరకాల అశోక్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. చోరీ చేసిన నగలను అమ్మడానికి అశోక్ ఈరోజు పెద్దపల్లికి వెళ్తున్నాడు. బసంతనగర్ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని విచారించి 3 తులాల బంగారం పట్టుకున్నామన్నారు.