జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ

జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ

KKD: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు గుర్తింపు, గౌరవంతో పాటు బీమా రక్షణ కూడా అందిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.