జిల్లాలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
SKLM: జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అర్జీదారులు వారి అర్జీలు Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వారిని సూచించారు.