ప్రధాని మోదీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
KDP: ప్రధాని మోదీపై వైయస్ షర్మిల ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలు సభలో మోదీ దీపావళి టపాకాయ తుస్సుమందని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఏపీకి వచ్చినా, అసలు ఉద్దేశ్యం బీహార్ ఎన్నికల ప్రచారమేనని విమర్శించారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలకు తెరలేపి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.