స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూఖ్

స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూఖ్

KDP: ఆర్టీసీ బస్టాండు ఆవరణలో శుక్రవారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లాంఛనంగా "స్త్రీ శక్తి" పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా అలంకరించిన బస్సులను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.