ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫరెన్స్

ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫరెన్స్

VZM: విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, తదితర అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.